- Advertisement -
నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం చందనాపూర్ గ్రామపం చాయతీలో కొండ మంజుల శ్రీనివాస్ సర్పంచ్ ఆధ్వర్యంలో స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. ఈ స్వాగత త్వరణం కొరకు కృషి చేసిన దుద్దిల్ల దుద్దిల్ల శ్రీధర్ బాబుకి, పేరాల మహేశ్వర్ రావుకి, సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ స్వాగత తోరణం త్వరలో అధికారికంగా ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబుచే త్వరలో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని సర్పంచ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిగురు రజిత రామచంద్రం, వార్డ్మెంబర్ కుమ్మర స్వామి, భోగరాజు, పాల్గొన్నారు.
- Advertisement -



