- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఇందకోలి గ్రామంలో మేకను దొంగిలించారన్న ఆరోపణలపై ఇద్దరు విద్యార్థులను గ్రామస్థులు కొట్టడంతో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి ఒక బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



