- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హరారే వేదికగా జింబాబ్వేతో భారత్ రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. సా.4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ గెలిచిన భారత్.. ఇవాళ కూడా విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. విధ్వంసకర ఓపెనర్లు అభిషేక్, సూర్యవంశీ జోడీపైనే అందరి దృష్టి నెలకొంది.
- Advertisement -



