Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి 

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి 

- Advertisement -
  • సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి 
    నవతెలంగాణ-నవాబు పేట
    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం నవాబుపేట మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీమతి గీతా రాణి సుధాకర్ చారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్క సంరక్షించుకోవాలని సూచించారు. మొక్కల సంరక్షణతోనే భూమి మీద జీవరాశి మనుగడకు కీలకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ హజహర్ అలీ పంచాయతీ కార్యదర్శి నరేష్ వార్డు సభ్యులు నాయకులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -