Friday, June 6, 2025
E-PAPER
Homeజిల్లాలుపటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు ..

పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు ..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు కమిషనర్ సాయి చైతన్య ప్రతిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానాన్ని ఆదివారం నుండి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీస్ పరేడ్ మైదానంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో  డ్రోన్లతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. పరేడ్ మైదానం లోనికి వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేసి మరి లోనికి అనుమతించారు. ఎక్కడికక్కడ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రత్యేకంగా బ్లూ కోర్స్ ద్వారా నగరంలో పెట్రోల్ లింక్ సైతం నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -