- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 7 వరకు పొడిగించారు. కళాశాలల యాజమాన్యాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. టెన్త్ జీపీఏ, మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు కేటాయించాలని, ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని సూచించారు.
- Advertisement -



