Saturday, September 5, 2026
E-PAPER
Homeఆటలునేడు పాక్‌ - భారత్‌ ఢీ..

నేడు పాక్‌ – భారత్‌ ఢీ..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమెన్స్ ఆసియా కప్‌ భాగంగా శనివారం హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పాక్‌తో భారత్ తలపడనుంది. రెండు మ్యాచులు గెలిచిన హర్మన్ సేన హ్యాట్రిక్‌ విజయాలపై కన్నేసింది. అటు పాక్ కూడా ఈ మ్యాచ్ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రసారం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -