Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ప్రారంభం

తహశీల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం
మండలంలో గురువారం రోజున తహసిల్దార్ కార్యాలయము ఆవరణములో చలివేంద్రము ఏర్పాటు చేయడం చేశారు. అనంతరం తహశీల్దార్ సర్వసయ్యద్ మాట్లాడుతూ.. ఎండలు తీవ్రంగా ఉండడంతో కార్యాలయ ఆవరణంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో యంపిడివో,  సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -