- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా శనివారం అగ్నిమాపక సిబ్బంది మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ల గోదాములో అవగాహన కల్పించారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి నర్సింహులు, సిబ్బంది సిలిండర్ల వాడకం వినియోగదారులు పాల్గొన్నారు.
- Advertisement -



