Thursday, April 23, 2026
E-PAPER
Homeజిల్లాలుప‌ల్లె ద‌వాఖానాపై ఎమ్మెల్యేకు మేనూర్ సర్పంచ్ అశోక్ వినతి

ప‌ల్లె ద‌వాఖానాపై ఎమ్మెల్యేకు మేనూర్ సర్పంచ్ అశోక్ వినతి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో పల్లె దావాఖానా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు గురించి ఆ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్.. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కలిసి విన్నవించినట్లు తెలిపారు. త‌మ విన్న‌పంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ అశోక్ పటేల్ విలేకరులకు తెలిపారు. సర్పంచ్ వెంట ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్ జుబ్రి ఆయనతో పాటు యువ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -