Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మదన్ ఇప్పర్గాలో బడిబాట

మదన్ ఇప్పర్గాలో బడిబాట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డోంగ్లి మండలంలోని మదన్ హిప్పర్గా గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ బాచా వార్ లక్ష్మణ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రైవేటు వద్దు ప్రభుత్వమే ముద్దు తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువులు నేర్పించాలని గ్రామస్తులను కోరారు. ఈ బడిబాట కార్యక్రమంలో మండల ఎంఈఓ శ్రీనివాస్ ఆ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండలంలోని ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -