Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీసీ క్రాస్‌రోడ్డులో యువకుడి మృతి

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో యువకుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడిని పార్సీగుట్టకు చెందిన మనోజ్‌గా పోలీసులు గుర్తించారు. శివం రోడ్డులోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -