- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : ఎంబీబీఎస్ లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ – 2025 పరీక్షలో పవార్ కృపా నక్షత్ర ఆల్ ఇండియా 3050 ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లి తండ్రులు అంబిక, ప్రవీణ్ పవార్ లు మాట్లాడుతూ.. తమ కూతురు పాఠశాల విద్యాభ్యాసం పట్టణంలోని విద్య హై స్కూల్ లో, ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కళాశాల , హైదరాబాద్ లో తన పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు. ర్యాంక్ సాధించటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -