- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నూతన ఇన్ ఛార్జి మంత్రిగా నియమింపబడ్డ మంత్రి సీతక్కను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్ రోడ్స్ కు అదనపు నిధులు కేటాయించాలని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రి సీతక్కను కోరినట్లు తెలిపారు. అనంతరం షలువతో మంత్రిని ఘనంగా సత్కరించారు.
- Advertisement -