Thursday, June 26, 2025
E-PAPER
Homeజాతీయంయూఏఈకి సంపన్నుల వలస

యూఏఈకి సంపన్నుల వలస

- Advertisement -

2025లో 1,42,000 మంది..!
న్యూఢిల్లీ :
ఈ ఏడాదిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమరేట్స్‌ (యూఏఈ)కి ప్రపంచంలోని 1,42,000 మంది సంపన్నులు వలస వెళ్లే అవకాశం ఉందని హెన్లీ ప్రయివేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రిపోర్ట్‌ 2025 వెల్లడించింది. 2026లో ఈ సంఖ్య ఏకంగా 1,65,000 చేరొచ్చని అంచనా వేసింది. 1 మిలియన్‌ డాలర్లు (రూ.860 కోట్లు) పైగా నికర ఆదాయాలు కలిగిన సంపన్నులు యుఎఇని ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది భారత్‌ నుంచి 3,500 మంది సంపన్నులు యూఏఈకి తరలిపోయే అవకాశం ఉందని భావించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -