- Advertisement -
నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం రిపోర్టర్ చల్లగొండ శ్రీకాంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన విషయం విదితమే. గురువారం ఆయన స్వగ్రామం నార్లాపూర్ లో జర్నలిస్టు శ్రీకాంత్ రెడ్డిని వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కమిషన్ నేషనల్ మెంబర్, సెంట్రల్ బ్యూరో ఇంటెలిజెన్స్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ సురేష్ బాబు వచ్చి ప్రామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ దాడి చేయడం హేయమైన చర్యా అని ఖండించారు.
- Advertisement -