Tuesday, July 29, 2025
E-PAPER
Homeకరీంనగర్పద్మనగర్ లో కేంద్రీయ విద్యాలయం 

పద్మనగర్ లో కేంద్రీయ విద్యాలయం 

- Advertisement -

రేపు కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవం..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

తంగళ్లపల్లి మండలంలోని పద్మనగర్ గ్రామ శివారులో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఉదయం 9 గంటలకు వర్చువల్ ఆన్లైన్ విధానంలో ప్రారంభించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -