Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సైని సన్మానించిన బిజెపి నాయకులు

ఎస్సైని సన్మానించిన బిజెపి నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-సదాశివనగర్ : సదాశివనగర్ నూతనంగా వచ్చిన SI పుష్పరాజ్ ను  సోమవారం మార్యదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన  భారతీయ జనతా పార్టీ  నాయకులు   ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుంట రాంరెడ్డి  ప్రధాన కార్యదర్శులు అమృత భూంరావు,, తిరుమల  చక్రధర్ గౌడ్, సీనియర్ నాయకులు మార రమేష్ రెడ్డి, , మోహన్ రాజ్,జిల్లాల రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు గంగాధర్, సాగర్ రెడ్డి, కోట్ల రమేష్, క్యామ నరేందర్  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -