Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పనులు ప్రారంభించిన ఎంపీఓ వీరాస్వామి

పనులు ప్రారంభించిన ఎంపీఓ వీరాస్వామి

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ లో ఎంపీవో వీరాస్వామి పనుల జాతర లో భాగంగా పలు నూతన పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గోవర్ధన్ , పంచాయతీ కార్యదర్శి భీరెల్లి కర్ణాకర్,క్షేత్ర సహాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad