Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గంధమాల కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ 

గంధమాల కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఇటీవల నిజామాబాద్ బోర్గం(పి) కి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గంధమాల నాగభూషణం తండ్రి మరణించగా వారు  కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad