Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి మార్కెట్ కమిటీ చైర్మన్ చేయుత

బాధిత కుటుంబానికి మార్కెట్ కమిటీ చైర్మన్ చేయుత

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని మోట్లగూడెం గ్రామానికి చెందిన కురుసం సమ్మక్క  ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ములుగు జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికీ 50 కేజీల బియ్యం అందించారు. సమ్మక్క కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులున్నా కాంగ్రెస్ పార్టీ  మీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అలుగువెల్లి కన్నయ్య,సమ్మయ, ఈక శేషు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్థులు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad