Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువిద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం..

విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి వద్ద గల గురుకుల పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా డార్మెటరీ హాల్ కూలిపోయింది. విద్యార్థులంతా తరగతి గదిలోనే ఉండడంతో ఎవరికి గాయాలు కాలేదని తెలిసింది. ఒకవేళ రాత్రిపూట ఈ ఘటన జరిగితే విద్యార్థులకు నష్టం జరిగేది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad