- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా ఎన్వీ సుభాష్ నియామకమవ్వడంపై మంగళవారం మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి కీలకమైన పదవికి నియామకమవ్వడం గుగ్గీళ్ల గ్రామానికి శుభపరిణామమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
- Advertisement -