- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలానికి సంబంధించిన 19 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చారకొండ మండల అధ్యక్షుడు జమ్మికింది బలరాం ,Nsui అధ్యక్షులు గోరటి శివ మండల మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ సత్తార్ ,జెసిబి వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని జైపాల్,సహదేవ్, జగన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -