Monday, September 29, 2025
E-PAPER
Homeకరీంనగర్కలెక్టర్ ను కలిసిన ఎస్పీ..

కలెక్టర్ ను కలిసిన ఎస్పీ..

- Advertisement -

పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

కలెక్టర్ గా హరిత బాధ్యతలు స్వీకరించగా, ఎస్పీ మహేష్ బి గితే సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -