మద్యం మత్తులో క్వారీలో పడి వ్యక్తి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పియస్ పరిదిలోని బాలయ్య బస్తీలో ఆదివారం ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో క్వారీలో పడి సత్తయ్య(50) అనే మేస్త్రీ మృతి చెందాడు. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love