ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా 

నవతెలంగాణ – చిట్యాల టౌన్
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామపంచాయతీ పరిధిలోగల ఎంపీలు స్టీల్ పరిశ్రమ విస్తరణకు శుక్రవారం జరగవలసిన ప్రజాభిప్రాయ సేకరణ కాలుష్య నియంత్రణ బోర్డు ఈ ఈ సురేష్ బాబు తెలిపారు తదుపరి అభిప్రాయ సేకరణ తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Spread the love