- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీఓగా అక్కలదేవి శ్రీనివాస్ మంగళవారం బాధ్యతల స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన ఎంపీడీఓ గంగసాగర్ రెడ్డి బదిలీ కావడంతో అయన స్థానంలో అక్కల దేవి శ్రీనివాస్ బాధ్యతలు చెపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు అభివృద్దికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం సిబ్బంది శాలవా పూల మాలతో శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు.
- Advertisement -



