నవతెలంగాణ – భీంగల్
మండలంలోని బాచన్ పల్లి గ్రామానికి చెందిన 50 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు శనివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మరియు ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి జీవన్ రెడ్డి సునీల్ కుమార్ లు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో వన్నెల జనార్ధన్, తిక్క బలరాం, మల్లేష్ గంగాధర్, సొసైటి డైరెక్టర్ గాండ్ల బాలయ్య తదితరులు ఉన్నారు. అలాగే గంగాధర్,శంకర్,రాజన్నలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరి స్వామి, జేజే నర్సయ్య, కుంట రమేష్, క్రాంతి,పృథ్వీరాజ్, రమేష్ , పల్లె శేఖర్, కోరాడి రాజు,కోరాడి లింబాద్రి తదితరులు ఉన్నారు.
మండలంలోని బాచన్ పల్లి గ్రామానికి చెందిన 50 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు శనివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మరియు ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి జీవన్ రెడ్డి సునీల్ కుమార్ లు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో వన్నెల జనార్ధన్, తిక్క బలరాం, మల్లేష్ గంగాధర్, సొసైటి డైరెక్టర్ గాండ్ల బాలయ్య తదితరులు ఉన్నారు. అలాగే గంగాధర్,శంకర్,రాజన్నలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరి స్వామి, జేజే నర్సయ్య, కుంట రమేష్, క్రాంతి,పృథ్వీరాజ్, రమేష్ , పల్లె శేఖర్, కోరాడి రాజు,కోరాడి లింబాద్రి తదితరులు ఉన్నారు.