మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన బాజిరెడ్డి గోవర్ధన్…

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను మంగళవారం నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కెసిఆర్ ఫాం హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.అంతకుముందు బిఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ను కలిశారు. గత నేల 30న జరిగిన ఎన్నికలు మూడున్న కౌంటింగ్ లో వచ్చిన ఫలితాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి బాధ పెట్టుకోవద్దని వచ్చే రోజులు మనవేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు భరోసా కల్పించారు.
Spread the love