జన్నారంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో జన్నారం బందుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జన్నారం పట్టణంతో పాటు పలు గ్రామాలలో బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దుకాణాలను మూసివేశారు. అలాగే హిందూ సంఘాల నాయకులు తిరుగుతూ బందును పర్యవేక్షించారు. జన్నారంలో బంద్ప్రశాంతంగా ముగిసింది.రెండు నాయకులు మధుసూదనరావు, నాగేశ్వర్, గంగాధర్, గోలి చందు, అప్పల జలపతిగోపి సత్యనారాయణ తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.