ఘనంగా పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – ముస్తాబాద్
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నరసయ్యనాయకులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు బహుభాషాగోవిందుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, మొట్టమొదటి తెలుగు తొలి ప్రధాని, ఆర్థిక సంస్కరణలు తీసుకోవలసిన మహనీయుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా యువ త నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజాన్ నరేష్, మేరీ దొడ్డి భాను, కొండల్ రెడ్డి , రాజి రెడ్డి పలు గ్రామాలకు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love