Tuesday, June 9, 2026
E-PAPER
Homeబీజినెస్బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ వాటర్ ద్వారా ‘బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ ఆవిష్కరణ

బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ వాటర్ ద్వారా ‘బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కొల్ కత్తా: రుచి ఇంద్రియాల్లో ఏ విధంగా అనుభవించబడుతుంది పునః ఊహించడానికి రూపొందించబడిన  ఒక కొత్త సాంస్కృతిక ప్లాట్ ఫాం ‘బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ ను ప్రారంభించిన బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. వినియోగదారులు  తమ సొంత అభివృద్ధి చెందుతున్న రుచులు మరియు ఎంపికలను చూపించే  మరింత  అర్థవంతమైన మరియు మెరుగైన అనుభవాల వైపు ఆసక్తి చూపిస్తున్న సమయంలో, ‘బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ రుచిని మరింత ఏదో వ్యక్తీకరణగా మార్చడం ద్వారా ఈ మార్పుకు ప్రతిస్పందించింది.

‘ప్రతి కోణంలోను ప్రత్యేకమైనది’ అనే భావన ఆధారంగా, ప్లాట్ ఫాం రుచిని బహు కోణీయ ప్రయాణంగా అందిస్తోంది- దీనిని  కేవలం రుచి చూడటమే కాకుండా  దీనిని చూడవచ్చు, వినవచ్చు, అనుభూతికి గురి కావచ్చు మరియు అనుభవించవచ్చు. ఛెఫ్ కూనల్ కపూర్ తో కూర్చబడిన, ఈ అనుభవం ఈ కలను సన్నిహితమైన, ప్రత్యేకమైన ప్రదర్శన ద్వారా నిజం చేసింది. ఆ సాయంత్రం  యొక్క ప్రధాన ఆకర్షణ  ఒక లైవ్  గ్యాస్ట్రో-ప్రదర్శనగా నిలిచింది.  దీనిలో వాస్తవిక సమయంలో మ్యూజిక్ తో పాటు రుచి కూడా జోడించి ఆకృతి, సువాసన మరియు లయలను నిరంతరమైన ఇంద్రియ అనుభూతిగా  తయారు చేయబడింది.

ఈ అనుభవాన్ని ప్రత్యేకంగా చేసింది కేవలం నాలుకతో రుచి చూడటానికి పరిమితం కాకుండా, దానికి మించిన విధంగా రుచిని వ్యాఖ్యానించడం. చైతన్యవంతమైన దృశ్య వాతావరణాలు , సువాసన ఆధారిత ఇన్ స్టలేషన్స్ నుండి స్పర్శానుభూతి మరియు విభిన్నంగా రూపొందించిన రుచి చూసే అనుభవం వరకు, ప్రతి ఒక్కటి రుచిని ఒక విభిన్న కోణంలో వ్యాఖ్యానించేలా ఎన్నో లీనమయ్యే ప్రదేశాలను ఇది అందించింది.

నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక వేదికగా, బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్ ఛంఢీఘర్, గురుగ్రామ్, జైపూర్ ల తరువాత  తమ ప్రయాణానాన్ని కొల్ కత్తాలో కొనసాగించింది. కీలకమైన మార్కెట్లలో 10కి పైగా కార్యక్రమాలు జరగనున్నాయి- ఇవి వినియోగదారుల అంచనాలకు మించిన రుచితో  కలిసిపోయేందుకు కొత్త మార్గాలను సృష్టిస్తున్నాయి.

ఈ అనుభవం గురించి మాట్లాడుతూ, ఛెఫ్ కూనల్ కపూర్ ఇలా అన్నారు, తన నిజమైన రూపంలో రుచి, పొరలుగా ఉంటూ అభివృద్ధి చెందుతోంది. రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్ తో, మేము రుచిని కేవలం ప్లేటుకు మాత్రమే పరిమితం చేయకుండా దానికి వివిధ రూపాల్లో జీవం తెచ్చి, దానిని మరింత లీనమయ్యే మరియు ఊహించని విధంగా ఆస్వాదించేలా వర్తింపచేసాము.

దేబాశ్రీ దాస్ గుప్తా, CMO,పెర్నాడ్ రికార్డ్ ఇండియా, ఇలా అన్నారు,నేటి వినియోగదారులు కేవలం పని చేయడానికి మాత్రమే కాకుండా, నిజంగా విభిన్నమైన అనుభూతిని అందించే  మరింత ఉద్దేశ్యపూర్వకమైన మరియు మెరుగైన అనుభవాలు కోరుకుంటున్నారు. బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ ఫీరియెన్సెస్ తో, మేము ఈ మార్పుకు ప్రతిస్పందించే సాంస్కృతిక  వేదికను  రూపొందిస్తున్నాం,  రుచి యొక్క లోతు మరియు సంక్లిష్టతను లీనమయ్యే, బహుళ-ఇంద్రియ అనుభూతులుగా అనువదిస్తున్నాము.

బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్ తో, బ్రాండ్ విలక్షణమైన సాంస్కృతిక కథనం రూపొందించడాన్ని కొనసాగించింది, ఇది రుచిని ఒక ఆధునికమైన , బహుళ-ఇంద్రియ అన్వేషణగా తీర్చిదిద్ది, ఉత్తమమైన ఆధునిక తరానికి చెందిన  వినియోగదారుల కోసం రూపొందించబడింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -