లఖింపూర్‌ ఖేరి హింస విచారణ ఐదేండ్లు పడుతుంది..

– సుప్రీంకోర్టుకు తెలిపిన సెషన్స్‌ జడ్జి న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా కుమారుడు అశిష్‌ మిశ్రా నిందితుడిగా…

గోవింద్‌ పన్సారే హత్య కేసు

– నిందితులపై అభియోగాలు నమోదు ముంబయి : సీపీఐ నేత గోవింద్‌ పన్సారే హత్య కేసులో ప్రమేయం ఉన్న 10 మంది…

విద్యార్థుల భాగస్వామ్యం కీలకం

– భారత నేవీ అధికారి బి. శివకుమార్ – ఇండియన్‌ నేవీ, ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ మధ్య ఎంఓయూ కట్టంకులతూర్‌ : రక్షణ…

‘విశ్వభారతి ప్రొఫెసర్‌ను చట్ట విరుద్ధంగా తొలగించారు..’

న్యూఢిల్లీ : ప్రొఫెసర్‌ సుదీప్త భట్టాచార్య తొలగింపును వ్యతిరేకిస్తూ 261 మంది విద్యావేత్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రవీంద్రనాథ్‌…

విశాఖలో జీ-20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం

నవతెలంగాణ – అమరావతి విశాఖపట్నంలో మార్చి 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక…

బీజేపీ నేత సహా నలుగురి అరెస్ట్‌

– చత్తీస్‌గఢ్‌ చర్చి ధ్వంసం కేసులో… న్యూఢిల్లీ : చర్చిని ధ్వంసం చేసిన కేసులో స్థానిక బీజేపీ నేత సహా నలుగురిని…

సమ్మెతో దిగొచ్చిన మహా సర్కారు

– విద్యుత్‌ సంస్థలు ప్రయివేటీకరించం,,, – ఉద్యోగులకు రాతపూర్వక హామీ… సమ్మె విరమణ ముంబయి : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల…

ఫేక్‌ జాబ్స్‌…

– మోసపోతున్న నిరుద్యోగులు               దేశంలో ప్రతి కుటుంబాన్ని వేధిస్తున్న సమస్య..నిరుద్యోగం. దినపత్రికల్లో…

మోడీతో సత్యనాదెళ్ల భేటీ…

నవతెలంగాణ -న్యూఢిల్లీ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో…

సీఐటీయూ అంతర్జాతీయ విభాగానికి ఎనలేని సేవలు

–  చైనా భాషపై పట్టున్న -వ్యక్తి కామ్రెడ్‌ జానకి బల్లభ్‌ – ఆయన సేవలు వెలగట్టలేనివి : తపన్‌సేన్‌ న్యూఢిల్లీ :…

ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు కాంగ్రెస్‌ ప్లీనరీ

– వేదిక కానున్న రాయపూర్‌… – సీడబ్ల్యూసీ ఎన్నిక…ఆరు అంశాలపై చర్చ : – కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌…

సుప్రీం సమర్ధించిందని భావించలేం  సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన…