Tuesday, April 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎయిర్‌పోర్టులో పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ

ఎయిర్‌పోర్టులో పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో సెల్‌ఫోన్‌ బ్యాటరీ పేలింది. రాయ్‌పూర్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఓ ప్రయాణికుడు వచ్చాడు. అతడి లగేజీని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఫోన్‌ బ్యాటరీ పేలింది. దీంతో అక్కడున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -