- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా ఆదివాసీలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ నాగరికతకు మూలం ఆదివాసీ సంస్కృతి అని, వారి జ్ఞానం, జీవన విధానం మానవాళికి మార్గదర్శకం అని సీఎం కీర్తించారు. ప్రకృతి పరిరక్షణను జీవన విధానంగా మలుచుకున్న వారి సేవలకు అభినందనలు తెలిపారు.
- Advertisement -



