దేవక్కపల్లిలో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం 

నవతెలంగాణ-బెజ్జంకి : మండల పరిధిలోని దేవక్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై సోమవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు ఒగ్గు దామోదర్,రత్నాకర్ రెడ్డి,పులి కృష్ణ, చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,మంకాల ప్రవీణ్,రంగోని రాజు,గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Spread the love