చికిత్స పొందుతూ మృతి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లి గ్రామానికి చెందిన సిరిగిరి లింగస్వామి వయస్సు:46 సంవత్సరాలు వృత్తి డ్రైవర్గా చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుకుంటున్నాడు.ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతూ తేది:7.12.2023 రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోనే పురుగుల మందు తాగినాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఉస్మాని యా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.తేది: 10.12.2023 ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయాడు.సబ్ ఇన్స్పెక్టర్ K. యాదగిరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు.
Spread the love