వృద్ధులు సేద తీరడానికి వితరణ 

నవతెలంగాణ – కోనరావుపేట
వృద్ధులు సేద తీరడానికి మండల కేంద్రంలో సిమెంట్ బెంచీలను కరీంనగర్ సీఐ విజ్ఞాన్ రావు ఆయన తండ్రి పాత్కాల రామయ్య  జ్ఞాపకార్థం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద సుమారు లక్ష రూపాయల విలువ గల 25 బెంచీలను అమర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సేవలో ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని దీంతో గ్రామ అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Spread the love