![](https://navatelangana.com/wp-content/uploads/2024/02/28-skpt-01.jpg)
శంకరపట్నం మండల పరిధిలోని మెట్ పల్లి గ్రామానికి చెందిన ఇట్టవేని రామయ్య- సమ్మక ల కుమార్తె లావణ్య వివాహం బుధవారం రోజున జరగగా కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద పుస్తె,మట్టెలు,సూపర్వైజర్ రెడ్డవేన వెంకటేష్ హాజరై అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కనుకంటి తిరుపతి రెడ్డి, కార్యదర్శి శ్రవణ్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.