- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వియత్నాం వేదికగా అట్టహాసంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ 2026 పోటీలు ముగిశాయి. ఈ ప్రతిష్ఠాత్మక కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహెర్రీ మోలా డొమింగ్వెజ్ గెలుచుకుంది. స్పెయిన్కు చెందిన ఎలిసబెత్ రెయిన్స్ మొదటి రన్నరప్గా, మలేసియాకు చెందిన తానూసియా చెట్టి రెండో రన్నరప్గా నిలిచారు. గత ఏడాది విజేత, థాయ్లాండ్కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్శ్రీ.. కొత్త ప్రపంచ సుందరికి కిరీటాన్ని అలంకరించింది.
- Advertisement -


