గోశాలకు పశుగ్రాసం అందజేత..

నవతెలంగాణ – ధర్మారం
మండల కేంద్రంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ & గోశాలకు జగిత్యాల జిల్లా వెల్లటూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీలత- సురేష్ కూతురు శ్రీజ కుమారుడు: శ్రీరామ్ లు ఒకట్రాక్టర్ పశుగ్రాసాన్ని అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపకు అధ్యక్షులు తాటి పెళ్లి ఈశ్వర్ స్వామికి మంగళవారం రోజున అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తాటిపల్లి ఈశ్వర్ మాట్లాడుతూ.. గోమాతలకు పశు గ్లాసు అందించిన వారికి వారి కుటుంబ సభ్యులందరికీ గోమాత కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు తాటిపెళ్లి ఈశ్వర్ పరిశుభ్రత సంబంధించిన వారికి తజ్ఞతలు తెలిపారు.

Spread the love