![](https://navatelangana.com/wp-content/uploads/2024/05/IMG-20240527-WA0059.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భువనగిరి పోలింగ్ కేంద్రాన్ని బిఆర్ఎస్ మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి సందర్శించారు. సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటింగ్ వివరాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి, ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్, బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాయకులు పాల్గొన్నారు.