Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలువినాయక​ మండపాలకు ఉచిత కరెంట్​

వినాయక​ మండపాలకు ఉచిత కరెంట్​

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్​ సిటీతో పాటు సదరన్​ డిస్కం​ పరిధిలో 47,854 గణేశ్​ మండపాలకు ప్రభుత్వం ఉచితంగా 104 మెగావాట్ల విద్యుత్​ సరఫరా చేస్తోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులపై ఆర్థిక భారం పడకుండా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విద్యుత్​ ఛార్జీల కింద రూ.16.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. నిరంతర విద్యుత్​ సరఫరా కోసం ప్రత్యేక కంట్రోల్​ రూమ్‌లు, 24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -