- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడలలో భాగంగా నేడు మహిళల క్రికెట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జపాన్తో తలపడనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్న భారత జట్టుకు ఈ మ్యాచ్లో గెలుపు సులువేనని భావిస్తున్నారు. మరోవైపు, ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి, పెద్ద జట్లతో ఎప్పుడూ ఆడని జపాన్ ఈ క్రీడల్లో ప్రభావం చూపాలని ఆశిస్తోంది.
- Advertisement -



