ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుక

నవతెలంగాణ – నెల్లికుదురు: మండలంలోని వివిధ గ్రామాలలో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కోడి చింతల రాజు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు తో కలిసి ఎంపీడీవో శేషాద్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్ పిఎసిఎస్ నెల్లికుదురు పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మార్సీ కార్యాలయంలో నెల్లికుదురు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు జీవన్ ఐకెపి వెలుగు కార్యాలయంలో ఏపీ ఎం వరదయ్య ఎస్బిఐ బ్యాంక్ లో ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ పర్వతం రాజేష్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డితో కలిసి జిల్లా నాయకుడు కాసం లక్ష్మారెడ్డి  స్థానిక గ్రామపంచాయతీలో సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి ఎంపీటీసీ వెన్నాకుల వాణి శ్రీనివాస్  పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య స్థానిక వైద్యశాలను వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు సిబ్బందితో కలిసి చండావిషణ కార్యక్రమాలను నిర్వహించారు  ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి రహిమాన్ డిప్యూటీ తాసిల్దార్ తరంగిణి బండారు పార్థసారథి ఏఎస్ఐ లు గుంటుక యాకన్న కందునూరి వెంకన్న సీఈఓ బందారపు యాదగిరి ఉపాధ్యాయుడి లక్ష్మణ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొరపాటు వెంకటరెడ్డ ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు

Spread the love