![](https://navatelangana.com/wp-content/uploads/2024/05/IMG_20240513_070646.jpg)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నాడు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కోసం జరిగిన పోలింగ్ లో ఉదయం 7:00 కంటే ముందుగానే మద్నూర్ మండల కేంద్రంలోని 28 బూతు వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు క్యూ కట్టారు. పురుషులు, మహిళలు ఈ బూత్ వద్ద ఉదయం ఏడు గంటలకే ఓట్లు వేయటానికి వచ్చారు. ఉదయం ఏడు గంటలకే క్యూ కట్టిన జనాలను చూసి అధికారులు అవ్వక్కయ్యారు ఇలాంటి ఎన్నికలు వచ్చినా 28వ బూత్ పరిధిలో ఓటర్లు తప్పకుండా ఓట్లు వేయటానికి భారీ సంఖ్యలు వస్తారు.