మద్నూర్ 28వ బూతు లో ఉదయం 7 గంటలకే భారీ క్యూ కట్టిన ఓటర్లు

నవతెలంగాణ- మద్నూర్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నాడు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కోసం జరిగిన పోలింగ్ లో ఉదయం 7:00 కంటే ముందుగానే మద్నూర్ మండల కేంద్రంలోని 28 బూతు వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు క్యూ కట్టారు. పురుషులు, మహిళలు ఈ బూత్ వద్ద ఉదయం ఏడు గంటలకే ఓట్లు వేయటానికి వచ్చారు. ఉదయం ఏడు గంటలకే క్యూ కట్టిన జనాలను చూసి అధికారులు అవ్వక్కయ్యారు ఇలాంటి ఎన్నికలు వచ్చినా 28వ బూత్ పరిధిలో ఓటర్లు తప్పకుండా ఓట్లు వేయటానికి భారీ సంఖ్యలు వస్తారు.
Spread the love