Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తహశీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రంగుల మువ్వెన్నల జెండాను తహశీల్దార్ రవికుమార్ ఆవిష్కరించారు. కొయ్యుర్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు, డిటి బాబా, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -