ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనుల పరిశీలన ..

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
అమ్మ ఆదర్శ పాఠశాల పద్దు నుండి పాఠశాలల్లో మౌలిక వసతులు, త్రాగునీరు, విద్యుత్ సరఫర తదితర పనులు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాదగిరిగుట్ట, పెద్ద కందుకూరు పాఠశాలలను ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్ కుమార్, పూర్ణచంద్రరావు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love