అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కానరావు పేట మండల కేంద్రంలో ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే ప్రధాన రహదారుల గుండా అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచిం. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అన్నారు. యువత మత్తు పదార్థాలు బానిస కాకూడదు భవిష్యత్తు కల రాణీయద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.